- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాక్ను నమ్మొద్దు.. అమెరికాకు భారత్ సూచన
by Disha Web Desk 13 |
X
న్యూఢిల్లీ: పాశ్చాత్య ఆయుధాలు, సాంకేతికత విషయంలో పాకిస్థాన్ను నమ్మొద్దని అమెరికాకు భారత్ సోమవారం సూచించింది. వాటిని ఆ దేశం దుర్వినియోగం చేసి, ప్రాంతీయ అస్థిరత నెలకొల్పే ప్రమాదం ఉందని వెల్లడించింది. యూఎస్ రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ భారత్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి ఆస్టిస్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందులో భాగంగా ఇండో-పసిఫిక్, ప్రాంతీయ భద్రతలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. పొరుగున ఉన్న పాక్, చైనాతో భారత సంబంధాలపైనా చర్చించారు. ఈ సమయంలోనే వెస్టర్న్ దేశాల ఆయుధాల విషయంలో పాక్ను నమ్మరాదని భారత లీడర్లు సూచించారు.
Next Story