కరోనా అలర్ట్.. 24 గంటల్లో 2,380 కొత్త COVID-19 కేసులు

by Disha Web Desk 12 |
కరోనా అలర్ట్.. 24 గంటల్లో 2,380 కొత్త COVID-19 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,380 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 27,212 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. అలాగే 24 గంటల్లో 15 మరణాలు నమోదయ్యాయి. 2020లో మహమ్మారి వ్యాప్తి చెంది నప్పటి నుండి, భారతదేశంలో 4,44,10,738 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.

Next Story

Most Viewed