- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా అలర్ట్.. 24 గంటల్లో 2,380 కొత్త COVID-19 కేసులు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 2,380 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 27,212 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. అలాగే 24 గంటల్లో 15 మరణాలు నమోదయ్యాయి. 2020లో మహమ్మారి వ్యాప్తి చెంది నప్పటి నుండి, భారతదేశంలో 4,44,10,738 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
Next Story