- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిరిండియా విమానంలో గందరగోళం.. కాక్పిక్ డోర్ ఓపెన్ చేసేందుకు 8 మంది ప్రయత్నం
by Gantepaka Srikanth |
ఎయిరిండియా విమానం(Air India Flight)లో గందరగోళం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: ఎయిరిండియా విమానం(Air India Flight)లో గందరగోళం చోటుచేసుకుంది. కాక్పిక్ డోర్(Cockpit Door) ఓపెన్ చేసేందుకు ఎనిమిది మంది ప్రయాణికులు ప్రయత్నించారు. విమానం హైజాక్ అవుతుందేమోననే భయంతో డోక్ ఓపెన్ చేసేందుకు పైలట్ నిరాకరించారు. బెంగళూరు(Bangalore) నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో ఈ కలకలం రేగింది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






