- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎమర్జెన్సీ మెడిసిన్స్ ధరలు పెంపు
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యరంగంలోకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 800 రకాల మందుల రేట్లు పెరగబోతున్నాయి. వీటిలో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ తదితర మందులు ఉన్నాయి. కేంద్ర ఆదేశాలతో నేషనల్ లిస్టు ఆఫ్ఎసేన్షియల్ మెడిసిన్ ధరలను ప్రస్తుత ధరలకు అదనంగా 0.55 శాతం పెంచనున్నారు. బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులకు వినియోగించే యాంటీబయాటిక్స్ తదితర మెడిసిన్స్ రేట్లు పెరగనున్నట్లు డ్రగ్ ఆథారిటీ ఆఫీసర్లు తెలిపారు.
Next Story