ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి, 25 మందికి గాయాలు

by Vemula.Srinu Prasad |

శ్రీలంకలో జరిగిన బస్సు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు...

ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి, 25 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక(Srilanka)లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. సెంట్రల్ ప్రావిన్స్‌(Province )లోని కోట్మలే(Kotmale)లో బస్సు కొండపై నుంచి కింది పడంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 25 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తొలుత 8 మంది చనిపోగా.. ఆస్పత్రిలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు పురుషులు కాగా ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story