- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును మహీంద్ర జీప్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పటాన్ జిల్లా వారాహి దగ్గర ఘటన జరిగింది. టైర్ పగిలిపోవడంతో మహీంద్రా జీప్ డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరో ఎనిమిది గాయపడ్డారు. ప్రమాదసమయంలో మహీంద్ర జీప్ లో 15 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. జీప్ వారాహికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే.కే పాండ్యా తెలిపారు.
Next Story