బ్రేకింగ్ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును మహీంద్ర జీప్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పటాన్ జిల్లా వారాహి దగ్గర ఘటన జరిగింది. టైర్ పగిలిపోవడంతో మహీంద్రా జీప్ డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో మరో ఎనిమిది గాయపడ్డారు. ప్రమాదసమయంలో మహీంద్ర జీప్ లో 15 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. జీప్ వారాహికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే.కే పాండ్యా తెలిపారు.

Next Story

Most Viewed