- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మిగ్ -21 యుద్ధ విమానాల సేవలకు బ్రేక్!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: మిగ్ -21 యుద్ధ విమానాల సేవలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాత్కలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద మొత్తం 50 మిగ్ -21 విమానాలు ఉన్నాయి. అయితే రెండు వారాల కింద రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు మిగ్-21 విమానాల సేవలను నిలిపి వేసి టెక్నికల్ టెస్ట్స్ చేస్తున్నారు. నిపుణుల బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్లీ వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మళ్లీ వీటిని వినియోగించనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటి వరకు 870 మిగ్ -21 విమానాలను కొనగా ప్రస్తుతం 50 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Also Read...
Next Story