1.7 లక్షల టీచర్లను రిక్రూట్ చేయనున్న ప్రభుత్వం.. జూన్ 15 నుంచి అప్లై

by Disha Web Desk 12 |
1.7 లక్షల టీచర్లను రిక్రూట్ చేయనున్న ప్రభుత్వం.. జూన్ 15 నుంచి అప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: 1.7 లక్షల టీచర్లను రిక్రూట్ చేయడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ జూన్ 15 నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. మొత్తం 1,70,461 టీచర్ల పోస్టులకు అప్లై చేసుకోవడానికి జులై 12 చివరి తేదీ. అలాగే.. ఈ పోస్టుల భర్తిని.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌ నిర్వహిస్తుందని.. ఈ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివారలు BSPSC వెబ్ సైట్ లో ఉన్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed