- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అర్ధరాత్రి ఢిల్లీ MCD లో రచ్చ రచ్చ.. సీసాలు విసురుకున్న AAP, BJP నాయకులు (వీడియో)
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ MCD.. మేయర్ ఎన్నికల తర్వాత మరోసారి రచ్చ జరిగింది. స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యుల కోసం ఎన్నికల సందర్భంగా గందరగోళ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన ఆన్లైన్లో కనిపించింది. ఈ వీడియోలో ఆప్, బీజేపీ నేతలు ప్లాస్టిక్ బాటిళ్లను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. అలాగే మహిళా కార్పోరేటర్లు ఒకరినొకరు తోసుకుంటూ.. కొట్టుకున్నారు. బ్యాలెట్ బాక్సులను పైకి ఎత్తి కింద పడేశారు. అలాగే ఒకరికి వ్యతిరేకంగా మరోకరు నినాదాలు చేయడంతో MCD ఎన్నికల సమావేశ ప్రాంతంలో గందరగోళంగా మారింది.
Next Story