- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
by Disha Web Desk 7 |
X
దిశ, వెబ్డెస్క్: వేసవిలో చిల్ అవుదామనుకున్న బీర్ బాబులకు, మందు ప్రియులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విదేశీ మద్యంతో పాటు లోకల్ మందుపై కూడా ధరలు పెంచింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఈ రోజు (ఏప్రిల్-1) నుంచి అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం..
దేశీ మద్యం ధరలు బాటిల్పై రూ. 20 నుంచి రూ. 50 వరకు పెంచారు.
విదేశీ మద్యం బాటిల్పై రూ. 150 వరకు పెంచారు.
ఇక బీర్ ధర రూ. 150 ఉండగా.. రూ. 10 పెరిగి ప్రస్తుతం రూ. 160 కు చేరింది.
Next Story