మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది.. కొత్తగా ఎన్నంటే?

by Disha Web Desk 13 |
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది.. కొత్తగా ఎన్నంటే?
X

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,115 మంది వైరస్ బారిన పడ్డారని బుధవారం అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 9 మంది కరోనాతో మరణించారని తెలిపారు. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,421 కు చేరింది. మరోవైపు ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వ్యాప్తి ఉధృతి ఉన్నప్పటికీ ఆందోళన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


Next Story