- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఢిల్లీలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి
by Disha Web Desk 13 |
X
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. రెండు వేర్వేరు ఘటనల్లో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలో ఇది చోటు చేసుకుంది. శుక్రవారం రోజున ఆనంద్ తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా జుగ్గీ అటవీ ప్రాంత సమయంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
శరీరంపై కరిచిన గాయాల ఆధారంగా వీధి కుక్కలు ఇతర జంతువులు దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆదిత్య అనే చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Next Story