- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 34,703 కేసులు నమోదయ్యాయి. దీంతో 111 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరుకున్నాయి. వరుసగా 54వ రోజుల తర్వాత కొవిడ్ నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కరోజులో 51,864 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 4,64,357 తగ్గాయి. దీంతో రికవరీ 97.17శాతం పెరిగింది. నిన్న దేశవ్యాప్తంగా 16,47,424 కొవిడ్ టెస్టులు చేసినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story