- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని.. అధికారులపై తీవ్ర విమర్శలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్(52) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన సందర్భంగా.. తమకు కనీస సౌకర్యాలు లేవని మీడియా ముందుకు తమను బాధను వెల్లడించారు డాక్టర్ సుధాకర్. దీంతో ప్రభుత్వం సుధాకర్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి సుధాకర్ను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. అయితే, సస్పెండ్ అనంతరం.. పోలీసులు నడిరోడ్డుపై ఆయనను చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు గతేడాది వైరల్ అయ్యాయి. సుధాకర్ మానసిక స్థితి బాగాలేదంటూ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స కూడా అందించారు.
Next Story