- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, తనతో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Next Story