- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. రైతుల సహకారానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ కృతజ్ఞతలు తెలిపారు. చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రైతుల నిర్ణయం చెబితే మరో మారు చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు.
Next Story