- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆచారాలను గౌరవించాలన్న ప్రభుత్వం నిబంధనను సాక్షాత్తు సీఎం ఉల్లంఘించడాన్ని ఆయన తప్పుబట్టారు.
అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తిరుమలలో జగన్ మాస్క్ కూడా పెట్టుకోలేదని, ఇతరులు వేలెత్తి చూపించేలా ఒక రాష్ట్ర సీఎం వ్యవహరించడం మంచి పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story