- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో: తుపానుకు నష్టపోయిన కౌలు రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగానే ఈతేరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సెంటు భూమి లేని ఎస్సీ, బీసీలే కౌలు రైతులుగా ఉన్నారని చెప్పారు. కనీసం వాళ్లకు సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు. రైతులకు సాయం చేయకపోగా మోటార్లకు మీటర్లు పెడితే సహించేది లేదని.. తామే మీటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
Next Story