గ్యాస్ లీక్ ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి

by Vemula.Srinu Prasad |

<p>విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై పలువురు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయక చర్యలు అందించాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. Tags: nara lokesh, vishaka gass leak, react, ap news</p>

గ్యాస్ లీక్ ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి
X

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై పలువురు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయక చర్యలు అందించాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

Tags: nara lokesh, vishaka gass leak, react, ap news

Next Story