- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలోని ఓ గ్రామ వాలంటీర్ చేతివాటం ప్రదర్శించాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. సీఎం చేయూత పథకం కింద వచ్చిన నగదులో నుంచి రూ. 2 వేలు కమీషన్ తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘యథా ముఖ్యమంత్రి, తథా వాలంటీర్లు. ఆయన లక్షల కోట్లు స్కాంలు చేస్తుంటే… వీళ్లు వేలల్లో చేతివాటం స్కీమ్ లో కొట్టేస్తున్నారు. అంటూ విమర్శించారు.
Next Story