- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాను కరోనా బారినట్లు రాములు స్వయంగా ప్రకటించారు.
వారం రోజులుగా తనతో కాంటాక్ట్లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. కుదిరితే హోం ఐసోలేషన్లో ఉండాలని సన్నిహితులకు, అనుచరులకు వివరించారు.
Next Story