- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మై హోం గ్రూప్ ముందుకు వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.5కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటన చేసింది. వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మై హోమ్ సంస్థ హామీ ఇచ్చింది. అటు సీఎస్ఆర్ డెవలపర్స్ కూడా రూ.10లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు చెక్కును మంత్రి కేటీఆర్కు సంస్థ ఎండీ చెరుకు సుధాకర్రెడ్డి అందజేశారు.
Next Story