- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని మున్సిపాలిటీల్లో పెండింగ్ ఉన్న ముటేషన్స్ సర్టిఫికేట్స్ను వెంటనే క్లియర్ చేయాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. అన్ని మునిసిపాలిటీలు, కార్పోరేషన్ల వద్ద ఆన్లైన్లో ముటేషన్లు పెండింగ్ ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని మూడు రోజుల్లో వాటిని క్లియర్ చేయాలని ఆదేశించింది. పూర్తిచేసిన అనంతరం ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాల్లో వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లోని ముటేషన్లను పూర్తిచేయడంలో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు సలహాలివ్వాలని సూచించింది. వరంగల్ , హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్లు కూడా మునిసిపాలిటీల్లో ఆన్లైన్లో పెండింగ్ ఉన్న ముటేషన్లను క్లీయర్ చేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
Next Story