- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను సైతం కరోనా వదలడం లేదు. తాజాగా భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంట కరోనా కలకలం రేపింది. ధోని తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. తల్లి దేవకి దేవి, తండ్రి పాన్ సింగ్కు తాజాగా జరిపిన పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్ అని తెలింది. ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు చెన్నై, కోల్కతా నైట్రైడర్స్ తో తలపడనుంది.
Next Story