సంగారెడ్డిలో మంద కృష్ణ మాదిగ నిరసన

by  |
సంగారెడ్డిలో మంద కృష్ణ మాదిగ నిరసన
X

దిశ, సంగారెడ్డి: అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఇల్లు రాజగృహంపై జరిగిన దాడిని దేశద్రోహంగా పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దాడి సూత్రదారులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed