జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ పాడిన ఎంపీడీవో

by  |
జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ పాడిన ఎంపీడీవో
X

దిశ, జనగామ జిల్లా: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ ఆలపించారు ఓ ఎంపీడీవో. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. తరిగొప్పుల మండల కార్యాలయంలో ఎంపీడీవో ఇంద్రసేన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని మొబైల్ ఫోన్‌లో చూస్తూ ఆలపించారు. ఆ స్థాయిలో ఉండి అలా చేయడం ఏంటని ఎంపీడీవోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story

Most Viewed