- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జనగామ జిల్లా: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని ఫోన్లో చూస్తూ ఆలపించారు ఓ ఎంపీడీవో. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. తరిగొప్పుల మండల కార్యాలయంలో ఎంపీడీవో ఇంద్రసేన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని మొబైల్ ఫోన్లో చూస్తూ ఆలపించారు. ఆ స్థాయిలో ఉండి అలా చేయడం ఏంటని ఎంపీడీవోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story