- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ ఎంపీ సోయం బాపురావు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రైవేటు సూళ్లను ఒక నెలలో ఆపకపోతే.. 50 వేల మందితో కలిసి సూళ్లను కూల్చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా ఆదివాసీల జోలికొస్తే మరో హస్నాపూర్ ఘటన పునరావృతం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టాలు ఉల్లంఘిస్తే.. ఎంపీగా కాకుండా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా బరిలోకి దిగాల్సి వస్తుందని సూచించారు. ఆదివాసీ మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అడవుల్లో అగ్గిపుట్టకముందే కామ్గా ఉండాలని, లేదంటే అంతా బుగ్గే మిగులుతుందని తెలిపారు.
Next Story