ఆ బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది….

by  |
ఆ బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది….
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….2024లో కాంగ్రెస్‌దే అధికారమని అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.


Next Story