- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు దేశంలోని రైతులకు మరో నోట్ల రద్దు వంటివని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. వీటి వలన రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని.. ఇది కూడా నోట్ల రద్దు వంటి ఫెయిల్యూర్ చర్యగా అభివర్ణించారు.
అయితే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో ఆయన చేపట్టిన పర్యటన మూడో రోజుకు చేరింది.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీ వెలువల గత కొన్నిరోజులుగా రైతులు నిరసన తెలుపుతూ.. కొత్త వ్యవసాయ చట్టాలను ప్రధాని మోడీ అమలు చేయకుండా అడ్డుకోవడం తనకు చాలా గర్వంగా అనిపించిందని తెలిపారు.
Next Story