- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పతనమవుతుంటే పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించాల్సింది పోయి ఎక్సైజ్ డ్యూటీ పెంచడమెంటనీ ప్రధాని మోడీపై ఎంపీ రాహుల్ ఫైర్ అయ్యారు. ఈమేరకు ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు దేశంలో కూడా పెట్రోల్ డిజీలు ధరలు తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సిందిపోయి వారిమీదే తిరిగి భారం మోపుతారా అని కేంద్రాన్నిప్రశ్నించారు. ఎక్సైజ్ డ్యూటీ పెంచవద్దని తాను ఇచ్చిన సలహాను మోడీ బేఖాతరు చేశారని రాహల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చమురు ధరలు పతనం కావడంతో వినియోగదారులకు రూ.3తక్కువగా వచ్చే పెట్రోల్ అండ్ డిజీల్ను, ఎక్సైజ్ డ్యూటీ పెంచి తగ్గిన ధరకు సమం చేశారు.
tags ; rahul fire on pm modi, excise duty hike, petrol and diesel
Next Story