- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ప్రస్తుతం పాలెగాళ్ల పాలన నడుస్తోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఓ పాలెగాడన్నారు. తన నియోజకవర్గంలో ఇంకో పాలెగాడు ఆవ భూముల్లో అవినీతికి పాల్పడినట్లు తెలిపారు.
అమరావతి రైతులపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ నీరో చక్రవర్తిలా పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ర్టపతికి లేఖ రాసినట్లు తెలిపారు. జగతి పబ్లికేషన్స్లో బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Next Story