- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆదవారం ఇరువురు భేటీ అయ్యారు. టీపీసీసీ పదవిపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. భేటీ ముగిసిన అనంతరం కోమటిరెడ్డి ఢిల్లీ బయలుదేరాడు. దీంతో కాంగ్రెస్ నేతల్లో, పీసీసీ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది.
టీపీసీసీ అధ్యక్షుడి విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లిడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ అందరి అభిప్రాయాలను సేకరించి హైకమాండ్కు నివేదిక అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే పీసీసీ చీఫ్ పేరును హైకమాండ్ ప్రకటించనుంది.
Next Story