‘బండి‘కి మరో పదవి

by  |
‘బండి‘కి మరో పదవి
X

దిశ, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల ఎంపికైన ఎంపీ బండి సంజయ్‎కు కేంద్ర ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించింది. బీబీనగర్ – AIIMS కళాశాలకు బోర్డ్ మెంబెర్‎గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‎ని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ & సైన్సెస్ (AIIMS) దేశ వ్యాప్తంగా ఉన్న 8 కళాశాలలకు బోర్డ్ మెంబర్లను నియమిస్తూ కేంద్రం ప్రభుత్వం ఓ బులిటెన్‌లో వెల్లడించింది.

Tags: bandi sanjay, aiims, bibinagar, karimnagar



Next Story

Most Viewed