- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల ఎంపికైన ఎంపీ బండి సంజయ్కు కేంద్ర ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించింది. బీబీనగర్ – AIIMS కళాశాలకు బోర్డ్ మెంబెర్గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ & సైన్సెస్ (AIIMS) దేశ వ్యాప్తంగా ఉన్న 8 కళాశాలలకు బోర్డ్ మెంబర్లను నియమిస్తూ కేంద్రం ప్రభుత్వం ఓ బులిటెన్లో వెల్లడించింది.
Tags: bandi sanjay, aiims, bibinagar, karimnagar
Next Story