- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: తెలంగాణ రైతాంగ అభివృద్ధి కోసం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం నేరేడుచర్లలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి అక్రమంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సుకు ఆటంకం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు.
Next Story