మీ అందరికీ తెలియజేసేందుకు బాధగా ఉంది.. ఆదిపురుషుడు ఇక లేరు.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

by Disha Web Desk 7 |
మీ అందరికీ తెలియజేసేందుకు బాధగా ఉంది.. ఆదిపురుషుడు ఇక లేరు.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. జూన్ 16 రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక విడుదల అనంతరం ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ మూవీపై మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు ఉమైర్ సంధు. ఈ మేరకు ‘‘మీ అందరికీ తెలియజేసేందుకు బాధగా ఉంది.. వెంటిలేటర్‌పై ఉన్న 3 రోజుల తర్వాత.. #ఆదిపురుషుడు ఇక లేరు.. సోమవారం మొత్తం మీద ఘోరంగా కూలిపోయింది’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి:

రామ్ గోపాల్ వ‌ర్మ మూవీ అఫర్ చేస్తే.. మొఖం మీదనే నో చేప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

‘Adipurush’పై దేశవ్యాప్తంగా నిరసనలు.. స్పందించిన సెంట్రల్ మినిస్టర్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed