Krishnam Raju చనిపోయిన విషయాన్ని ప్రభాస్ ఫస్ట్ చెప్పింది వీరికే?

by Dishanational2 |
Krishnam Raju చనిపోయిన విషయాన్ని ప్రభాస్ ఫస్ట్ చెప్పింది వీరికే?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు మృతి చెందడంతో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన కన్నుమూశారని తెలియడంతో ఇండసస్ట్రీలోని ప్రముఖ స్టార్స్, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అయితే ఆయన గత కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటున్నారు. కానీ ఈ విషయాన్ని రెబెల్ ఫ్యామిలీ బయటకు రానివ్వలేదంట. ఇక ఆదివారం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీనిచడంతో రెబల్ స్టార్, టెన్షన్, టెన్షన్‌గా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన చేరుకున్న కొద్ది సేపటికే కృష్ణం రాజు మృతి చెందాడనే వార్త తెలిసింది. దీంతో ప్రభాస్ చాలా విలపించడంట, ఆయన లేరనే మాటను తట్టుకోలేక పోయిన ప్రభాస్, పెద్దనాన్న చనిపోయాడుఅనే మాట తన పెద్దమ్మ శ్యామలా దేవికి చెప్పలేకపోయాడంట. కానీ తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆ విషయాన్ని మొదట ప్రభాసే శ్యామలా దేవికి చెప్పాడంట.

ఇవి కూడా చ‌ద‌వండి : నాకు ఆహీరోతో లిప్ లాక్ కావాలి.. హీరోయిన్ రిక్వెస్ట్‌కు డైరెక్టర్ షాక్

Next Story