రష్మీకి భారీగా బంగారం కోనిచ్చిన పొలిటికల్ లీడర్.. ఇంతకూ ఎవరాయన..?

by Disha Web Desk 9 |
రష్మీకి భారీగా బంగారం కోనిచ్చిన పొలిటికల్ లీడర్.. ఇంతకూ ఎవరాయన..?
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గురించి సుపరిచితమే. ఈ అమ్మడు భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటూ.. తన అందం, డాన్స్, టైమింగ్ పంచ్‌లతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటుంది. మరోవైపు ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ.. సినిమాల్లో చాన్స్‌లు కొట్టేస్తుంది. హీరోయిన్‌గా సెటిల్ అవ్వడానికి రష్మీ పలు సినిమాల్లో లిప్ లాక్ సీన్లలో కూడా నటించింది. కానీ ఈ మూవీస్ జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో రష్మీ రొమాంటిక్ పాత్రలో నటించింది. ఇదంతా పక్కన పెడితే..

ఈ యాంకర్ తాజాగా ఓ పాపులర్ జ్యూవెలరీ మాల్‌కు వెళ్లి దాదాపు రూ. 6 లక్షల బంగారం కొనుగోలు చేసిందట. కానీ బిల్లు మాత్రం ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు సెండ్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘అస్సలు ఆయన ఎవరు, రష్మీకి, అతడికి సంబంధం ఏంటి? ఎందుకు అంత మనీ పంపించాడు’’ అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story