బాలయ్యతో త్రిష రొమాన్స్.. కోటి రూపాయలకు ఒప్పందం.!

by Dishanational4 |
బాలయ్యతో త్రిష రొమాన్స్.. కోటి రూపాయలకు ఒప్పందం.!
X

దిశ, సినిమా: 'పొన్నియన్ సెల్వన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా త్రిష ఫైనల్ అయినట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమెకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రెమ్యూనరేషన్ కూడా రూ. 1కోటి అడిగినట్లు సమాచారం. అయితే పొన్నియన్ సెల్వన్ కోసం రూ. 2.5 కోట్లు తీసుకున్న నటి బాలయ్య సినిమాకు ఎందుకు ఇంత తగ్గించిందో తెలియక నిర్మాతలు షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవి కూడా చదవండి : లైలాను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు.. కార్తీ

Next Story

Most Viewed