సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా సోనూ సూద్ ‘ఫతే’

by Disha Web Desk 7 |
సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా సోనూ సూద్ ‘ఫతే’
X

దిశ, సినిమా : సోనూ సూద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఫతే’ షూటింగ్ ప్రారంభమైంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పంజాబ్‌లోని పవిత్ర నగరమైన అమృత్‌సర్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ZEE స్టూడియోస్ సమర్పణలో శాంతి సాగర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌కు వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకుంది మూవీ యూనిట్. ఈ చిత్రం వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని, లాక్‌ డౌన్ సమయంలో ప్రజలకు జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ సినిమా తీయడం జరిగిందని తెలిపారు సోనూ సూద్.

Also Read..

బ్యాడ్ న్యూస్ చెప్పిన తారక్..!



Next Story

Most Viewed