- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా సోనూ సూద్ ‘ఫతే’
by Disha Web Desk 7 |
X
దిశ, సినిమా : సోనూ సూద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఫతే’ షూటింగ్ ప్రారంభమైంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా పంజాబ్లోని పవిత్ర నగరమైన అమృత్సర్లో గ్రాండ్గా లాంచ్ అయింది. ZEE స్టూడియోస్ సమర్పణలో శాంతి సాగర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్కు వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకుంది మూవీ యూనిట్. ఈ చిత్రం వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ సినిమా తీయడం జరిగిందని తెలిపారు సోనూ సూద్.
Also Read..
Next Story