- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: సినీ నటుడు శరత్ బాబు(71) అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. శరత్ బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పార్థీవ దేహాన్ని సోమవారం రాత్రి 7గంటలకు చెన్నైకి తరలించారు. ఆయన మృతి పట్లు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సంతాపం తెలిపారు. సీనినటులు మురళిమోహన్, శివాజీరాజా ఏఐజీ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.
Read More: ‘శరత్ బాబు సిగరేట్ కాల్చొద్దు అనేవారు’
Next Story