- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమెరికా నుంచి Samantha సడెన్గా హైదరాబాద్ కు వచ్చేసింది.. ఎందుకో తెలుసా..?
దిశ,వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. హిట్ టాక్ అయితే సంపాదించింది కానీ కలెక్షన్స్ మాత్రం ఒక మోస్తారు గానే ఉన్నాయి. అమెరికాకు వెళ్లిన సామ్ ఇండియాకు వస్తున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే..
ఖుషి ప్రమోషన్ ఈవెంట్లో అమెరికాలో జరగగా, ఆ ఈవెంట్లో సామ్ పాల్గొన్న విషయం మనకి తెలిసిందే.. అమెరికాకు వెళ్లి అక్కడే కొన్ని రోజు ఉండాలనుకున్న సమంత సడన్ గా ఎందుకు హైదరాబాద్ వచ్చేస్తుంది అన్న వార్త బాగా వైరల్ అవుతుంది. ఖుషి మేకర్స్ ప్రస్తుతం సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే సమంతను మేకర్స్ హైదరాబాద్ పిలిచినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలిసి ఉంది.
Read More: Kangana Ranautను చెంపదెబ్బలు కొట్టాలని ఉంది: షాకింగ్ కామెంట్స్ చేసిన నటి