ఆ డ్రామా క్వీన్‌‌‌కు షాక్ ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్.. పోలీసులకు ఫిర్యాదు చేసి రచ్చ రచ్చ

by Disha Web Desk 10 |
ఆ డ్రామా క్వీన్‌‌‌కు షాక్ ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్.. పోలీసులకు ఫిర్యాదు చేసి రచ్చ రచ్చ
X

దిశ, సినిమా : బాలీవుడ్ డ్రామా క్వీన్‌గా పేరొందిన రాఖీ సావంత్‌పై తన బెస్ట్ ఫ్రెండ్ రాజశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలిసారి మాజీ భర్త అయిన అదిల్ దురానీ మీడియా ముందుకు వచ్చి రాఖీ గురించి నెగెటివ్ కామెంట్స్ చేసిన రోజు.. తనను చంపేస్తానని బెదిరించిందని కంప్లయింట్‌లో పేర్కొంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తర్వాత మీడియా ముందు పెడతానని తెలిపింది. ఇక ఈ కంప్లయింట్ గురించి షాక్ అవుతున్నానన్న రాఖీ.. ‘రాజశ్రీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వెన్నంటే ఉంది. అలాగే తన బ్యాడ్ టైమ్స్‌లో ఆమెతో పాటు నేనూ ఉన్నాను. అలాంటి బెస్టీ ఎందుకు కంప్లయింట్ చేసిందనేది అర్థం కావట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Read More : నగ్న వీడియోలను రికార్డు చేసి అమ్ముకున్నాడు: Rakhi Sawant


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed