- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండు పార్ట్లుగా రాబోతున్న ప్రభాస్ 'Project K'
by Disha Web Desk 17 |
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కే'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు పార్ట్లుగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కథ పరిధి పెద్దగా ఉండటంతో ఒక సినిమాలో ఇమడ్చడం కష్టంగా ఉందని, అందుకే రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించాడు.
Also Read...
'అన్స్టాపబుల్'.. ఈ రోజే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్!
Read More: కీర్తి సురేష్ డ్రెస్సింగ్పై దారుణమైన ట్రోలింగ్.. షామియానా క్లాత్ అంటూ
Next Story