- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తారకరత్న మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. 'నందమూరి తారక రత్న గారి అకాల మరణం బాధాకరం. చలనచిత్ర, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతోనే ఉన్నాయి. ఓం శాంతి' అని ప్రధాని ట్వీట్ చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి : తారకరత్న పార్థివదేహం వద్ద చంద్రబాబు, విజయసాయి మాటామంతీ
Next Story