- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మూడేళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద షారుఖ్ మార్క్
దిశ, వెబ్డెస్క్:చాలా కాలం తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది. హాలీడే రోజు కాకుండా.. వర్కింగ్ డే అయిన బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి వసూళ్ల వేటలో షారుఖ్ సినిమా దూసుకుపోతుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్తోనే దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 50 కోట్లు (నెట్) వసూలు చేసి KGF 2 హిందీ (2022), వార్ (2019) మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి లాంగ్ వికెండ్లో ఈ పఠాన్ భారీ వసూళ్లును రాబట్టే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read....