మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్ కానున్న ‘పంచతంత్రం’

by Disha Web Desk 7 |
మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్ కానున్న ‘పంచతంత్రం’
X

దిశ, సినిమా: ఐదు క‌థ‌ల స‌మాహారంగా తెరకెక్కిన అంథాల‌జీ ‘పంచతంత్రం’. ఇందులో హాస్యనటుడు బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ గ‌తేడాది డిసెంబ‌ర్ 9న థియేట‌ర్స్‌లో విడుద‌లై అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అంథాల‌జీ మార్చి 22నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.


Next Story

Most Viewed