మళ్ళీ మహేష్‌తో జతకట్టనున్న కీర్తి సురేష్..

by Disha Web Desk 7 |
మళ్ళీ మహేష్‌తో జతకట్టనున్న కీర్తి సురేష్..
X

దిశ, సినిమా: ప్రజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ‘SSMB28’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో కీర్తి సురేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుందని సమాచారం. పది నిమిషాల వ్యవధి కలిగిన పాత్రలో కనిపించనుందని టాక్. సినిమాకు ఈ ఎపిసోడ్ కీలకం కాగా మహేష్-కీర్తి మధ్య సూపర్ కామెడీ ఉంటుందని తెలుస్తోంది. కాగా దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

పవర్ స్టార్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ అప్పుడే?

Next Story

Most Viewed