- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెమ్యునరేషన్ భారీగా పెంచిన మహేష్ బాబు.. రాజమౌళి మూవీ కోసం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
దిశ, సినిమా: టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో మహేష్ బాబు ఒకరు. మహేష్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు. అందుకే ప్రొడ్యూసర్లు.. అతడు అడిగినంత మొత్తం ఇవ్వడానికి వెనుకాడరు. ముఖ్యంగా పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు లాంటి సినిమాల తర్వాత మహేష్ డిమాండ్ మరింత పెరిగిపోయింది. అయితే తాజాగా మహేష్, రాజమౌళితో కలిసి సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రారంభం కానుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం మహేష్ బాబు కూడా భారీగా పారితోషికం అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీ కోసం మహేష్ ఏకంగా రూ.110 కోట్లు అందుకోనున్నాడట. టాలీవుడ్ లో ఇది నిజంగా భారీ మొత్తమే అని చెప్పాలి. ప్రజంట్ త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ కోసం మహేష్ రూ.78 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడు. కాగా జక్కన్నతో ప్రాజెక్ట్ కి మాత్రం రెమ్యునరేషన్ పెంచాడు సూపర్ స్టార్.