ఒకరితో అన్నీ చేసి మరొకరిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

by Disha Web Desk 6 |
ఒకరితో అన్నీ చేసి మరొకరిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి మొదట బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో ‘శుభాకాంక్షలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా అనేక చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్‌ను దక్కించుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే రాశి వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాశికి రెండు పెళ్లీలు జరిగినట్లు తెలుస్తోంది. ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు తమిళ టాప్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు రావడంతో ఆయనతో విడిపోయింది. ఆ తర్వాత మరొకరిని ప్రేమించిదనే రూమర్స్ వచ్చాయి. దీంతో విసిగిపోయిన రాశి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. చాలా కాలం తర్వాత ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి వచ్చి అలరిచింది.



Next Story

Most Viewed