ప్రభాస్ నిర్మాతగా సీఎం జగన్ బయోపిక్.. మళ్లీ తెరపైకి షర్మిల ఇష్యూ

by Disha Web Desk 7 |
ప్రభాస్ నిర్మాతగా సీఎం జగన్ బయోపిక్.. మళ్లీ తెరపైకి షర్మిల ఇష్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో టాప్ లీడింగ్‌లో ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటి ‘UV Creations’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన అన్న ప్రభోద్ ఇంకా స్నేహితులతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. మంచి హిట్ సినిమాలతో ఫామ్‌లోకి వచ్చిన ఈ సంస్థ గత కొంత కాలంగా వరుస ప్లాప్‌లను చూస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర-2’ సినిమాను గ్రాండ్ లెవల్‌ల నిర్మించబోతున్నారు.

అయితే.. 2019 లో వచ్చిన ‘యాత్ర’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్‌లను అందించింది. మరి ‘యాత్ర-2’ తో అయిన ‘UV Creations’ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇదంత ఒక ఎత్తు అయితే.. గతంలో వైఎస్ షర్మిల, ప్రభాస్ మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ బయోపిక్‌గా వస్తున్న ‘యాత్ర-2’ సినిమాకు ప్రభాస్ సంస్థ ఇన్వాల్ కావడంతో మరోసారి వీరి విషయం టాపిక్‌గా మారి సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

Also Read... రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘శక్తిమాన్’ మూవీ

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్..!


Next Story

Most Viewed